మహిళలు అప్రమత్తంగా ఉండండి

  • సిఐ సాంబశివరావు

రాజధాని వాయిస్, అక్టోబర్ 18 తెనాలి: త్రీ టౌన్ సిఐ సాంబశివరావు మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
బంగారం ధరలు పెరుగుతుండటం వలన పలుచోట్ల చైన్ స్నాచింగ్ నేరాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో జాగ్రత్త వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. విలువైన ఆభరణాలు ధరించి బయటికి వెళ్లే సమయంలో చుట్టుప్రక్కల గమనిస్తూ ఉండాలని సిఐ సాంబశివరావు మీడియా సమావేశంలో తెలిపారు

Post Comment

You May Have Missed

0Shares