నాగార్జునసాగర్‌లో మాల మహానాడు రాష్ట్రాధ్యక్షుడు..

  గోదా జాన్‌పాల్ పర్యటన  

రాజధాని వాయిస్: నవంబర్ 16

విపి సౌత్.

 

మాల మహానాడు రాష్ట్రాధ్యక్షుడు గోదా జాన్‌పాల్ ఆదివారం మాతసరోవర్ వద్ద స్థానిక మాల మహానాడు నాయకులతో సమావేశమయ్యారు. ఎస్సీ వర్గీకరణ, మాలల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం నాయకులు జాన్‌పాల్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు చింతమల్ల శ్రీనివాసరావు, స్థానిక అధ్యక్షుడు చింతమల్ల యాకోబు, ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి విజయ్, వైస్ ప్రెసిడెంట్ చెన్నకేశవరావు, ట్రెజరర్ ధనుంజయ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares