ఎస్సీ,ఎస్టీల కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
రాజధాని వాయిస్:అక్టోబర్ 24, నరసరావుపేట.
పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. జిల్లాలోని ఎస్సీలు, ఎస్టీలు ప్రత్యేక పరిష్కార వేదికను వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.



Post Comment